Home » Minister Jaishankar
2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత ఆ దేశం నుంచి పాలపక్షంకు చెందిన నాయకులు ఎవరూ భారత్లో పర్యటించలేదు.
'భారత్ కంటే ఉగ్రవాదాన్ని ఏ దేశమూ మెరుగ్గా ఉపయోగించుకోలేదు' అని పాకిస్థాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఇటీవల చేసిన ఆరోపణపై అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ "ప్రపంచం ఈరోజు వారిని (పాకిస్తాన్) ఉగ్రవాదానికి కేంద్రంగా చూస్�
ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు .. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు.. చివరికి అవి వారిని కూడా కాటే�