Home » minister malla reddy
విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, దేశ రాజకీయాల కోసం బయలుదేరుతారని చెప్పారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై TRS నేత మల్లారెడ్డి సంచలన విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తనదైశ శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అని..బ్లాక్ మెయిలర్ అని తాను టీడీపీలో ఉన్నప్పుడు తనను నానా విధాలుగా బ్లాక్ మెయ
బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి కూడా..బంగారం విరాళం ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఆయన విరాళాలు సేకరించారు. మొత్తం 11 కిలోల వరకు బంగారం విరాళం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రాజీనామాకు సిద్ధమా?
రాజీనామాల సవాల్
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పై ఫైర్ అవుతున్న