Home » Minister Niranjan Reddy
చైనాలో మో అనే వ్యక్తితో నిరంజన్ రెడ్డి రెగ్యులర్గా మాట్లాడే వారు. ఆ వ్యక్తి అమెరికాలో వ్యాపారాలు చేసే మరో వ్యక్తితో సంప్రదింపులు జరిపే వాడు.
రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు. గత ఎన్నికలలోనూ ఇలాంటి ప్రచారమే చేశారని.. ఇప్పుడు అదే మొదలుపెట్టారని వెల్లడించారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు తాను పాల్పడలేదన్న�
దమ్ముంటే నన్ను అసెంబ్లీకి పిలవండి. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? అసెంబ్లీ లోపలికి రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు రమ్మంటారా? అంటూ చాలెంజ్ చేశారు షర్మిల.
మీకు చేతనైనది చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేది కాదు. మరొక్కసారి పిచ్చి పిచ్చి కూతలు కూశారు అంటే.. ఈసారి చెప్పుతోనే సమాధానం చెప్తాం.
వైఎస్ షర్మిలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై స్పీకర్కు ఫిర్యాదు చేయడం చిన్న పిల్లల చర్యగా అభివర్ణించారు.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫి
68.10 లక్షల మంది రైతుబంధుకు అర్హులు అని తెలిపారు. కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు సాయం అందనుంది. రూ.7వేల 521.80 కోట్లు పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతీయేటా రెండు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ పంటలసాగులో నిమగ్నమయ్యారు. అయితే ఖరీఫ్ పెట్టుబడి �
పండిన ధాన్యం కొనమంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి.
బీజేపీతో చావోరేవో తేల్చుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందంతో రేపు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు.