Home » # Minister Nirmala Sitharaman
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెప్పారు.
గతంలో వైద్య కళాశాలల కేటాయింపుపై కేంద్ర సర్కారుని ఈటల రాజేందర్ కోరిన విషయాన్ని కూడా హరీశ్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కేంద్ర సర్కారు వివక్ష చూపిందని ఆరోపించారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో సీఎం కేసీ�
ఆదాయ పన్ను కడుతున్న వారికే ఆ ఛాన్స్..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు (మూలధన వ్యయం) కేటాయించారు. ఇది 2013-2014లో (యూపీఏ హయాంలో) ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కన్నా తొమ్మిది రెట్లు అధికం. ఇక గత ఏడ�
కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ గురించి ద్రౌపది ముర్ముకు వివరాలు తెలిపారు. బడ్జెట్ ట్యాబ్ తో ఆమె బ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గత మూడు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అధికా�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కు అధిక ప్రాధాన్యం ఉంది. మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులు వంటి అ�
కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా "కాంతార". కర్ణాటకలోని గ్రామీణ సంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరకి ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగిస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ ఫైనాన్స్ మిని�
డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. డేటా గోప్యత బిల్లుపైనే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టి పెట్టారని ఆమె చెప్పారు. పార్లమెంటులో త్వరలోనే డేటా గోప్యతకు సంబంధించ�