Home » minister peddi reddy ramachandra reddy
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు..
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం లో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే సరుకుల కొనుగోలుకు అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి జిల్లాలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా దుమారం రేపుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయ రగడకు దారితీసింది. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను ఆరు వారాల పాటు
ఆంధ్రప్రదేశ్ లో వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. దేశంలోనే మూడో రాష్ట్రంగా వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ఏపీ ఎంపికైంది.
2020 జనవరి నుంచి ఏపీలో అదనంగా 7 లక్షల మందికి వైఎస్ఆర్ పెన్షన్లు ఇస్తామని పంచాయతీరాజ్, గృహనిర్మాణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్త పెన్షనర్ల