Home » Minister Perni Nani
నాగబాబుకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్
జనసేనాని పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం నేడు(ఏప్రిల్ 9,2021) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వకీల్సాబ్ సినిమా బెనిఫి�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. బీజేపీ సంకనెక్కిన పవన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఏం చేశారని ప్రశ్నించారు.
AP state bandh : విశాఖ స్లీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతున్నట్లు గురువారం (మార్చి 4, 2021) మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు మధ్
rtc buses band in ap: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రేపు(మార్చి 5,2021) ఏపీ బంద్ చేపట్టనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతోపాటు వామపక్షాలకు చెందిన అన్ని కార్మిక సంఘాలు బంద్ నిర్వహించనున్నాయి. ప్రతిపక్ష టీడీపీ సైత�
Perni Nani attempted murder case : ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తమున్నట్లు ప్రచారం సాగుతుండగా.. తనకు, హత్యాయత్నానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. మరి నానిపై హత్యాయత్నం
perni Nani respond attack : ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై తాపీ మేస్త్రీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాపీతో మంత్రిపై దాడి చేశాడు. అయితే మంత్రి తృటిలో తప్పించుకున్నారు. అక్కడే ఉన్న మంత్రి అనుచరులు, పార్టీ నేతలు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగి�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే హత్యాయత్నం నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు. ఈ సమయంలో ఆయన చొక్కా చిరిగిపోయింద�
AP buses from the borders of Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు స్టార్ట్ కావడానికి ఇంకా కొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య చర్చలు కొననసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రా�
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ జూదంపై నిషేధం విధించింది. ఆన్ లైన్ లో పేకాట, రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను బ్యాన్ చేస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గేమి�