Home » Minister Perni Nani
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ రమ్మీ వంటి జూద క్రీడలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆన్ లైన్ లో జూదం ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ నిర్వహిస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి
ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం
కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. సుమారు 28వేల మంది విదేశీయుల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ సీఎం అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య మంచి సంబంధాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్కు ఆర్టీసీ విలీనం విషయంలో కీలక సూచనలు
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమూల సంస్కరణలు తీసుకురావాలని ప్రతిపాదించింది.
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్నినాని తెలిపారు.
శాసన మండలి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదా? టైమ్ వేస్ట్ అవుతుందా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? చట్టాలు ఆలస్యం అవుతాయా? అయిన వాళ్లకి పదవులు
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాసన మండలి రద్దుపై సీఎం జగన్... సోమవారం(జనవరి 27,2020) అసెంబ్లీలో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేశారని అన్నారు.
బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ పచ్చి అవకాశవాది అని మంత్రి పేర్నినాని అన్నారు. అవకాశవాద