Home » Minister Puvvada Ajay
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
ఆ సెంబ్లీ గేట్లు తాకనివ్వం అని అంటున్నారు. అంత అహంకారం పనికిరాదు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేవు జాగ్రత్త అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను కూడా మాట్లాడగలను....నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు మీ గబ్బు చరిత్ర ఏంటో అందరికి తెలుసు,ఖమ్మం జిల్లాలో గిరిజనుడికి టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసంచేసి దోచుకున్న చరిత్ర మీది అంటూ మండిపడ్డారు.
ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కమ్మ మహజన సంఘంలో విబేధాలు నెలకొన్నాయి..
పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
గత మూడేళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్లు పెట్టి వేధిస్తున్నాడని...
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సోమవారం (ఫిబ్రవరి 17, 2020) మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని పలు వాహనాలు �
శామీర్పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
ఆర్టీసీ సమ్మె చేపట్టడం కుట్రపూరితమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితిని �
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి