-
Home » Minister Puvvada Ajay
Minister Puvvada Ajay
KTR Khammam Tour: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇలా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
Minister Puvvada Ajay: మూడోసారి అందరినీ ఫుట్బాల్ ఆడటానికి నేను గట్టిగా ఉన్న.. ప్రజల ఆత్మాభిమానాన్ని డబ్బుతో కొనలేవు..
ఆ సెంబ్లీ గేట్లు తాకనివ్వం అని అంటున్నారు. అంత అహంకారం పనికిరాదు. ఖమ్మం ప్రజల ఆత్మాభిమానాన్ని కొనలేవు జాగ్రత్త అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశిస్తూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana : ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : రేణుక చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్..
నేను కూడా మాట్లాడగలను....నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు మీ గబ్బు చరిత్ర ఏంటో అందరికి తెలుసు,ఖమ్మం జిల్లాలో గిరిజనుడికి టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసంచేసి దోచుకున్న చరిత్ర మీది అంటూ మండిపడ్డారు.
Khammam: ఖమ్మంలో ‘కమ్మ’వార్.. కమ్మ సంఘంలో చీలిక..? కొత్త సంఘం ఏర్పాటు
ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కమ్మ మహజన సంఘంలో విబేధాలు నెలకొన్నాయి..
High Court : ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య కేసు.. మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు
పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Jagga reddy: మంత్రి పువ్వాడ అజయ్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి
గత మూడేళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్లు పెట్టి వేధిస్తున్నాడని...
మంత్రి పువ్వాడ అజయ్ కు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సోమవారం (ఫిబ్రవరి 17, 2020) మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని పలు వాహనాలు �
జనవరి నాటికి 800 అర్టీసీ కార్గో సర్వీసులు : సమ్మెకాలం జీతం మార్చిలోపు అందజేత
శామీర్పేటలో ఆర్టీసీ ఉద్యోగుల వన భోజన కార్యక్రమం ఉల్లాసంగా సాగింది. జనవరిలో 800 కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.
ఆర్టీసీ సమ్మె కుట్రపూరితం : ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో సక్సెస్ : మంత్రి పువ్వాడ
ఆర్టీసీ సమ్మె చేపట్టడం కుట్రపూరితమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితిని �
ప్రయాణికులకు గుడ్ న్యూస్ : ఆర్టీసీ బస్సులో పాస్ లకు అనుమతి
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి