Home » Minister Savitha
ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సవిత తెలిపారు. స్మార్ట్ కార్డుతో తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. బీసీ నుంచి పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను రూపొందిస్తాం.