Home » minister talasani srinivas yadav
కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మనం చూస్తున్నామని, చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ రాష్టానికి వస్తున్నారని విమర్శించారు.
కొన్ని ప్రాంతాల్లో రూ.30-రూ.50 కోట్ల మధ్య విలువైన భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించామని తెలిపారు.
దేశంలో హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక్ పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు.
రుద్రమాంబపురం.. మూలవాసుల కథ అనేది ట్యాగ్లైన్. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదలై మంచి స్పందన లభిస్తోంది.
హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు షురూ అయ్యాయి. లంగర్హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోటలోని జగదాంబ మహాకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున మంత్రులు తలసాని, మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్రెడ్డిలు పట్టువస్తాలను సమర్పించారు.
చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది చేప మందు కొసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అని అభిర్ణించారు.
ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందని.. అందులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాఫ్తు వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో ప్రవీణ్ 5 పేపర్లను కంప్యూటర్ నుంచి తీసుకున్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రవీణ్ కోసం రాజశేఖర్.. సిస్టమ్ లో మార్పులు చేసిన�
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఈ కుట్రను సిట్ బయటకు తీయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్ద వాళ్లున్నా వదిలేది లేదని మంత్రి తేల్చి చెప్పారు.(TSPSC Paper Leak)