Home » Ministry
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా ఆదివారం(27 ఫిబ్రవరి 2022) హ్యాక్ అయ్యింది. ఆదివారం ఉదయం నడ్డా ఖాతాను హ్యాక్ చేసి హ్యాకర్లు ట్వీట్ చేశారు.
యాసంగి వరి పంట విషయంలో ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డి.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత విధించింది ప్రభుత్వం.
ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ ని�
ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పై 2018 – 19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి ఏప్రిల్ 26వ తే�
ఢిల్లీ : వైద్య విధానంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కష్టతరమైన చికిత్సలను కూడా సులభతరంగా చేస్తున్నాయి. ఈ క్రమంలో మనకు ఇనుప ముక్కలతో గాయం అయితే వెంటనే డాక్టర్ వద్దకు వెళితే వెంటనే టీటీ (టెటనస్ టాక్సైడ్) ఇంజెక్షన్ చేస్తారు. ఎందుకంటే �