Home » Ministry of Defence
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్కు కేంద్రం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది.
అభ్యర్ధుల వయోపరిమితి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మెట్రిక్యులేషన్, సంబంధిత స్పెషలైజేషన్లో 12వ తరగతి/ఐటీఐ/బీఎస్సీ/డిగ్రీబీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ/పీహెచ్డీ లేదా తత్సమాన కోర్స�
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ట్రేడ్స్మ్యాన్ మేట్ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.5
యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి అనిల్ పురి అన్నారు.
ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు "సింగపూర్ ఎయిర్ షో-2022" జరుగుతుందని, అందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాన్ని ప్రదర్శన
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 84 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 31వ తేదీన ఆర్మీ ‘రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్’లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా ప్రణబ్ ముఖర్జీ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 8 గంటలకు అతని అధికారిక �