-
Home » Miryalaguda
Miryalaguda
ప్రణయ్ కేసు.. ఇదంతా అమృత వల్లే.. సోదరి సంచలన వ్యాఖ్యలు..
March 10, 2025 / 04:52 PM IST2018లో మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. A-6గా అమృత చిన్నాన్న శ్రవణ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువడిన…
ప్రణయ్ కేసు తీర్పుపై తండ్రి కంటతడి
March 10, 2025 / 03:22 PM IST2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఈ రోజు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
నన్ను జైలుకి పంపుతారా? కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఫైర్
April 24, 2024 / 08:04 PM ISTబీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.
కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
April 24, 2024 / 06:19 PM ISTకేసీఆర్ మిర్యాలగూడ రోడ్ షోకు వెళ్తుండగా.. వేములపల్లి మండలం కేంద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రజల్లోకి గులాబీబాస్.. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో
April 24, 2024 / 08:54 AM ISTకేసీఆర్ బస్సుయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు.
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం
January 29, 2024 / 09:46 AM ISTమిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది.
ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించాలి : సీతారాం ఏచూరి
November 27, 2023 / 03:32 PM ISTనల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీతారాం ఏచూరీ రోడ్ షో నిర్వహించారు. మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు- జూలకంటి రంగారెడ్డి
October 17, 2023 / 07:57 PM ISTJulakanti Ranga Reddy
Rachakonda : మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ పై రేప్ కేస్… సస్పెండ్ చేసిన సీపీ
July 10, 2022 / 01:42 PM ISTసికింద్రాబాద్ మారేడ్పల్లి పోలీసుస్టేషన్ సీఐ నాగేశ్వరరావు మహిళపై అత్యాచారం చేసిన కేసు మరువక ముందే, మరో ఎస్సై తనని రేప్ చేశాడని తెలంగాణలో మరో మహిళ ఒక ఎస్సైపై ఫిర్యాదు చేసింది.
NS Left Canal Car Case : నల్గొండ కారు కేసు-మానసిక స్ధితి సరిగా లేదు..!
March 21, 2022 / 08:28 AM ISTపండిత పుత్ర.. పరమ శుంఠ అంటారు పెద్దలు. ఇప్పుడు వీరి విషయంలో నిజమేననిపిస్తోంది. తల్లితండ్రుల మీద కోపంతో తండ్రి కష్టార్జితాన్ని కాల్వ పాలు చేశారు పుత్రరత్నాలు.