-
Home » MISINFORMATION
MISINFORMATION
BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు
August 5, 2021 / 01:14 PM ISTప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో అతనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
US Surgeon General : కొవిడ్తో నా కుటుంబంలో 10 మందిని కోల్పోయా.. వివేక్ మూర్తి
July 16, 2021 / 01:58 PM ISTభారత్ సహా అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా తన కుటుంబ సభ్యుల్లో 10 మందిని కోల్పోయానని భారతీయ అమెరికన్, సర్జన్ జనరల్ వివేక్ మూర్తి చెప్పారు.
కొవిడ్-19 తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ట్రిక్
December 12, 2020 / 07:31 PM ISTప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి గూగుల్ ప్లాట్ ఫాంపై చాలామంది సెర్చింగ్ చేశారట. మరి యూజర్లకు తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవకుండా ఉండేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ…
ట్రంప్ కు ఫేస్ బుక్ షాక్…తప్పుడు పోస్ట్ చేశారంటూ డిలీట్
August 6, 2020 / 03:31 PM ISTఅమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్బుక్…
చైనాకు చిక్కులుతప్పవు.. అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ పరోక్ష హెచ్చరిక
April 15, 2020 / 05:06 AM ISTకరోనా మహమ్మారి గురించి కమ్యూనిస్ట్ దేశం దాచి ఉంచిన నిజాల కారణంగా అంతకంతే అనుభవించి తీరుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గతేడాది వూహాన్ లో పుట్టిన వైరస్.. అంతర్జాతీయంగా ఎంత పెను బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే.…
బెంగాల్ కు 30వేల మంది బీజేపీ వాలంటీర్లు..ఎందుకో తెలుసా!
December 26, 2019 / 12:46 PM ISTపౌరసత్వ సవరణ చట్టం(CAA)వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే దిశగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.…