Home » MISINFORMATION
ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో అతనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
భారత్ సహా అమెరికాలో కరోనా మహమ్మారి కారణంగా తన కుటుంబ సభ్యుల్లో 10 మందిని కోల్పోయానని భారతీయ అమెరికన్, సర్జన్ జనరల్ వివేక్ మూర్తి చెప్పారు.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి గూగుల్ ప్లాట్ ఫాంపై చాలామంది సెర్చింగ్ చేశారట. మరి యూజర్లకు తప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవకుండా ఉండేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 12న గూగుల్ ఈ కొత్త ఫీచ
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మొన్న ట్విట్టర్, నేడు ఫేస్ బుక్ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వస్తోన్న తప్పుడు సమాచారంపై ఫేస్బుక్ చర్యలు తీసుకుంటున్నవిషయం తెలిసిందే. కరోనా వైరస్
కరోనా మహమ్మారి గురించి కమ్యూనిస్ట్ దేశం దాచి ఉంచిన నిజాల కారణంగా అంతకంతే అనుభవించి తీరుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గతేడాది వూహాన్ లో పుట్టిన వైరస్.. అంతర్జాతీయంగా ఎంత పెను బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే. లక్షా 22వేల 753మందిపై వైరస్ ప్రభావ
పౌరసత్వ సవరణ చట్టం(CAA)వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే దిశగా బీజేపీ కీ�