Home » mislead
పతంజలి రూపొందించిన కోరోనిల్, కొవిడ్-19ని తగ్గిస్తుందని, కొవిడ్కి ఇదే మందని కొంత కాలం క్రితం బహిరంగ సభలో రాందేవ్ బాబా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం పాల్గొనడం విశేషం. అంతర్జాతీయ ఆరోగ్య శా
రైతులని తప్పుదోవ పట్టించవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని హెచ్చరించారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తాం.. ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని వెళ్లేవాళ్లం. రోడ్డు మీద వెళ్లేవారినో స్థానికులనో లేక బంధువులనో అడిగి ముందుకు వెళ్లేవాళ్లం. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ వచ్చేసింది. గూ�
Modi urges Opposition not to mislead farmers మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైసన్ లో నిర్వహించిన “కిసాన్ కళ్యాణ్” కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కిసాన్ కల్యాణ్ పథకం ప్రారంభించిన ప్రధాని అనంతరం మధ్యప్రదేశ్ రైతులను ఉద్ధేశించి వర్చువల్
FARMERS BEING MISLEAD ఇవాళ(నవంబర్-30,2020)వారణాశిలో పర్యటించిన ప్రధాని మోడీ నేషనల్ హైవే-19లో భాగంగా హందియా(ప్రయాగ్ రాజ్)-రాజతలబ్(వారణాసి)వరకు నిర్మించిన ఆరు లేన్ల విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్తో వారణాసితో పాటు ప్రయాగ్రాజ్ వాసులకు లబ్ధి �
ఓ మహిళ తన కూతురితో కలిసి భర్తను పొడిచి చంపేసి ఆ తర్వాత తనకు తానే గాయపరచుకున్నాడని అద్ధం ముక్కు విరిగి చాతీలో పొడుచుకుందని చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం జరిగితే గానీ నిజాలు బయటకు రాలేదు. ముంబైలోని నాలా సపోరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సురేశ్ వ�