-
Home » missile
missile
విజయవంతంగా ప్రళయ్ మిస్సైల్ పరీక్షలు
విజయవంతంగా ప్రళయ్ మిస్సైల్ పరీక్షలు
India: చైనా, పాక్ వెన్నులో వణుకు పుట్టించే ప్రాజెక్టును ప్రారంభిస్తున్న భారత్.. ఎన్ని కోట్లాది రూపాయల ఖర్చో తెలుసా?
దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థతో భూతలం నుంచి వివిధ శ్రేణుల్లోని గగనతల లక్ష్యాలను భారత్ ఛేదించవచ్చు.
విశ్వగురువుగా భారత్.. శక్తివంతమైన క్షిపణుల తయారీ..!
విశ్వగురువుగా భారత్.. శక్తివంతమైన క్షిపణుల తయారీ..!
BHVS Narayana Murthy : DRDO డీజీగా నారాయణ మూర్తి నియామకం
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మిసైల్, స్ట్రాటజిక్ సిస్టమ్స్ విభాగం డైరెక్టర్ జనరల్గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ బీహెచ్వీఎస్ నారాయణ మూర్తి శుక్రవారం నియమితులయ్యారు.
శత్రు దేశాలను మట్టు పెట్టేందుకు భారత్ సిద్ధం
ATGM క్షిపణి ప్రయోగం విజయవంతం
దేశీయంగా రూపొందించిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్(ATGM)ను విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO). మంగళవారం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ లోని ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్, స్కూల్(ఏసీసీఎస్)లోని కేకే రే
ఆగస్టు లాస్ట్ వీక్ లో..ప్రధాని మోడీ కోసం అత్యాధునిక క్షిపణీ B-777 విమానం
అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎలా ఉంటుంది. అలాంటివే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిలు ఉపయోగించనున్నారు. ప్రత్యేక బోయింగ్ 777-300ER VVIP విమానాలను క్షిపణి దుర్భేద్యంగా రూపకల్పన చేశారు. ఈ విమానాలు ఆగస్టు చివరి వారంలో ర�
విమానాన్ని కూల్చివేశామని ఒప్పుకున్న ఇరాన్
ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై ఎట్టకేలకు ఇరాన్ తప్పు ఒప్పుకుంది. విమానాన్ని తమ క్షిపణే కూల్చిందని అంగీకరించింది. తాము కావాలని కూల్చలేదని మానవ తప్పిదం వల్లే అలా జరిగిందని ప్రకటించింది.
కమ్ముకున్న యుద్ధ మేఘాలు : అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాని హత్య తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా దళాలే లక్ష్యంగా దాడులకు దిగింది.
ఎయిర్ ఫోర్స్ వన్ : మోడీ కోసం రెండు ప్రత్యేక విమానాలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం రెడీ అవుతున్న రెండు సరికొత్త ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ కంపెనీ ఈ రెండు ప్రత్యేక విమానాలను డల్లాస్ ఫెసిలిటీలో రెడీ చేస్తోంది. అయితే ఈ రెండు సుదూర బోయి