Home » MISTAKE
అమరావతిని రాజధానిగా పెట్టడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పు..గుంటూరు, బెజవాడ మధ్య రాజధానిని కట్టుకోవాలి..బాబు చేసిన తప్పు మరలా చేయడం కరెక్టు కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా అంశాలపై ఆయనతో
మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్బ్రాండ్ అయిన ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడ
దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిమాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1947లో నెహ్రూ ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ”ఏవోకే ఏర్పాటుకు కారణమైందన్నారు. 1948లో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుక�
ఏ తప్పు చేయలేదు..కేవలం రాజకీయ కక్షతోనే తనను వేధింపులకు గురి చేస్తున్నారంటున్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్. ఈడీ అరెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టానికి తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే..విచార
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటన ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటుగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా ప్రజల తరపున శ్రీలంకలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 138 మిలియన్ల మందికి, 600కి పైగా గాయప
ట్రంప్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆయన నోటిలో నుంచి ఏదైనా బయటకు వస్తే అది సంచలనమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాగే ట్రంప్ నోరు జారడంతో చివరకు ఆపిల్ సీఈవోనే తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. టిమ్ కుక్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్�
హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది.