Home » Mitchell Marsh
క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా (Team India) ఆశలు నెరవేరలేదు. రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియా (Australia) తో జరిగిన మూడో వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య మార్చి 17 నుంచి జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించింది. జట్టు కెప్టెన్గా పాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. ఇన్నాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఆల్ రౌండ�
ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ అంతగా కలిసిరాలేదని చెప్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాతినిధ్యం వహించగా.. ప్లే-ఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది. 8మ్యాచ్లలో 251 పరుగులు చేయడంతో పాటు రెండు హాఫ్ సెంచరీల�
ప్లే ఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 48 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 16 బంతుల్లో 32 పరుగులతో రాణించాడు.(IPL2022 DelhiCapitals Vs PBKS)
ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్తాన్ పై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
తన జట్టు ప్లేయర్ మిచెల్ మార్ష్కు సపోర్ట్గా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 16పరుగుల తేడా.
ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్ లో కీలక పోరులో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా గెలిచింది. సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన చివరి మ్యాచ్లో మార్ష్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్ష్ టోర్నమెంట్ నుంచి �