Home » Mithali Raj
ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్ తో తలపడుతున్న దక్షిణాఫ్రికా జట్టు ధాటిగానే ఆడుతోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి...
ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభం ఇచ్చారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం 53 పరుగులు చేసిన షఫాలీ...
ప్రధానంగా షెఫాలీ బ్యాట్ కు పని చెప్పారు. అదుపు తప్పిన బంతులను బౌండరీకి తరలించారు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించేందుకు కృషి చేశారు. 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..
మూడు మ్యాచ్ లు గెలిచి మరో మూడు మ్యాచ్ ల్లో ఓటమి పాలు కావడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి...మిథాలీ సేన కీలక సమరానికి సై అంటోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పరాజయం పాలు కావడంతో.. మిగతా మ్యాచ్ లన్నీ గెలవాల్సి...
36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేన.. ఆడుతూ పాడుతూ గెలుపొందింది. వారిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు..
కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. దీంతో క్రీడాభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కేవలం 36.2 ఓవర్లలో 134 పరుగులు సాధించి భారత్ ఆలౌట్ అయ్యింది...
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ జట్టు వైరుస వైఫల్యాలతో సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది...
ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం బెలిండా క్లార్క్ రికార్డ్ బ్రేక్ చేశారు. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్సీ వహించి
గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చకుంది. మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా