Mithali Raj

    బ్రేకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్

    September 3, 2019 / 09:13 AM IST

    భారత మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.

    స్మృతి మంధాన టోర్నీ నుంచి ఇంటికే..

    May 10, 2019 / 09:09 AM IST

    మహిళల ఐపీఎల్‌కు ట్రయల్ టోర్నీగా నిర్వహిస్తున్న ఉమెన్ టీ20 చాలెంజ్ ఫైనల్‌కు వచ్చేసింది. మూడు మ్యాచ్‌లలో భాగంగా మొదలైన టోర్నీలో 2మ్యాచ్‌లు ముగియడంతో మిథాలీ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి వెలాసిటీ వర్సెస్ సూపర్ నో�

    ఐపీఎల్ మధ్యలో మహిళా టీ 20: మూడు జట్లను ప్రకటించిన బీసీసీఐ

    April 26, 2019 / 07:49 AM IST

    ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్‌లు కెప్టెన్స

    ఐసీసీ ర్యాంకింగ్స్: టాప్ 1 స్థానాన్ని దక్కించుకున్న మంధాన

    February 3, 2019 / 04:54 AM IST

    మహిళా క్రికెట్‌లో అడుగుపెట్టిన కొన్నాళ్లల్లోనే అసమాన ప్రతిభను చాటి అద్వితీయంగా ఎదిగింది భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన‌. ఇటీవలే ఐసీసీ నుంచి వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకన్న స్మృతి  ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అ�

    మైలురాయి : మిథాలీ @ 200వ వన్డే

    February 1, 2019 / 03:33 AM IST

    ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.

10TV Telugu News