-
Home » Mizoram Stone Quarry Collapse
Mizoram Stone Quarry Collapse
Mizoram Stone Quarry Collapsed: మిజోరాం క్వారీ ప్రమాద ఘటనలో 8మంది మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు
November 15, 2022 / 09:52 AM IST
మిజోరంలోని హంథియాల్ జిల్లా మౌదా గ్రామ పరిధిలోని క్వారీలో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.