-
Home » MLA Raghunandan Rao
MLA Raghunandan Rao
Raghunandan Rao : బీఆర్ఎస్ లో చేరితేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు
బీఆర్ఎస్ నేతలు పప్పు బెల్లం పంచుకున్నట్టు బీసీ బంధును పంచుకుంటున్నారని పేర్కొన్నారు. 13 కులాలకు మాత్రమే బీసీ బంధు ఇస్తున్నారని పేర్కొన్నారు. 13 కులాలే కాదు అన్ని బీసీ కులాలకు బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Raghunandan Rao : మహిళలకు ఉచితంగా డ్రైవింగ్, ఫోర్ వీలర్ లైసెన్స్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు
దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి లైసెన్సులు అందజేస్తామని చెప్పారు. ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Jithender Reddy : బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్.. ఈసారి రఘునందన్ పేరు ప్రస్తావన
మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్ చేశారు. ఈసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్కు మద్దతుగా ట్వీట్ చేశారు. రఘునందన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.
MLA Raghunandan Rao: సడెన్గా ఫోన్ నెంబర్ ఎందుకు మారింది? మరోసారి మంత్రి నిరంజన్పై రఘునందన్ సంచలన ఆరోపణలు
చైనాలో మో అనే వ్యక్తితో నిరంజన్ రెడ్డి రెగ్యులర్గా మాట్లాడే వారు. ఆ వ్యక్తి అమెరికాలో వ్యాపారాలు చేసే మరో వ్యక్తితో సంప్రదింపులు జరిపే వాడు.
Minister Niranjan Reddy : ఒక్క గుంట భూమి ఎక్కువున్నా నా పదవికి రాజీనామా చేస్తా.. లేకుంటే నీవు నీ పదవికి రాజీనామా చేయాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
రాజకీయంగా ఎదుర్కునే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని మండిపడ్డారు. గత ఎన్నికలలోనూ ఇలాంటి ప్రచారమే చేశారని.. ఇప్పుడు అదే మొదలుపెట్టారని వెల్లడించారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు తాను పాల్పడలేదన్న�
MLA Raghunandan Rao: ఎన్నికల కమిషన్కు రఘునందన్ రావు ఫిర్యాదు
ఎన్నికల కమిషన్కు రఘునందన్ రావు ఫిర్యాదు
MLA Raghunandan Rao : రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్.. తెలంగాణ వారికి అన్యాయం : ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్ వారిని నియమించారనిపేర్కొన్నారు.
KTR Challenge : దమ్ముంటే మళ్లీ గెలవండి.. బండి సంజయ్, రఘునందన్కు కేటీఆర్ సవాల్
ముందు.. బండి సంజయ్, రఘునందన్ రావు వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపమనండి. తర్వాతి విషయాలు తర్వాత. నోరు తెరిస్తే కూలుస్తాం, జైలుకి పంపుతాం అని బీజేపీ నేతలు అంటారు.
Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యే రఘునందన్, మంత్రి వేముల మధ్య ఆసక్తికర చర్చ
మా అభ్యర్థికి 396 కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని భావిస్తున్నాం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనికి వెంటనే వేముల కౌంటర్ ఇచ్చారు. మీ బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ద్రౌపది ముర్ముకు ఒక్కరే ఓటేసి ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Raghunandan On Agnipath : ప్రభుత్వం గూండాలను పంపి అల్లర్లను ప్రోత్సహిస్తోంది- రఘునందన్ ఫైర్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడికి వేల మంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హౌజ్ లో నిద్రపోతోందా? సైన్యంలో చేరాలనుకునే యువకులు అల్లర్లకు పాల్పడరు.(Raghunandan On Agnipath)