Home » mla raja singh
రాజాసింగ్ ;పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు, తిరిగి గోషామహల్ నియోజకవర్గంకు అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ వేదికగా స్పందించారు.
బీజేపీ నేత, గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించింది. ఆయనపై బీజేపీ అధిష్టానం గతంలో విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసింది.
బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన రాజాసింగ్
కేవలం గణేష్ నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషితమైన నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుందన్నారు.
బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
రాజాసింగ్ ఫేస్ బుక్ లో ఓ పోస్టుకు కామెంట్ చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించి, ఓ సామాజికవర్గంపై కామెంట్ చేశారని మంగళ్ హాట్ పోలీసులు రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో ఆయన వివరణ ఇవ్వాలని చెప్పారు. రాజా �
హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భార్య ఉషా భాయి హైకోర్టులో ప�
MLA Raja Singh : చర్లపల్లి జైలులో ఉన్న గోషాహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం (సెప్టెంబర్ 29,2022) పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు ముందుకు విచారణకు హాజరుకానున్నారు. రాజా సింగ్ ను పీడీయాక్ట్ బోర్డు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనుంది.మరోపక్క రాజాసి
హైదరాబాద్ లో వెలిసిన బీజేపీ ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి. ఫ్లెక్సీల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫొటోలు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.