Home » mla raja singh
బీజేపీని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ నా మీద కేసు వేయించారని రాజాసింగ్ అన్నారు. అంత చేసినా తననే గెలిపించారని చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యేలు(Raja Singh) అధికార టీఆర్ఎస్ ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు.
రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది.
ఐటం సాంగ్,. దేవుళ్ల పాటలు ఒక్కటే అనడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు.
RRR - 3 నుంచి ముప్పై అవుతాం
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. గోషామహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను
bjp raghunandan rao: దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీలు విస్తృతంగ ప్రచారం చేస్తున్నాయి. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాటల యుద్ధానికి దిగుతున్నారు. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా లచ్చపేటల
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్