Home » MLA rajasingh
మహారాష్ట్రలో మాట్లాడితే మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇవ్వటమేంటీ? అంటూ హైదరాబాద్ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ధర్మం కోసం పనిచేయటమే నా లక్ష్యం అని దాని కోసం పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోను అంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 ఏ సీఆర్పీసీ కింద గురువారం మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
‘మీకు డీజీపీ పోస్టు కావాలంటే నన్ను ఎన్కౌంటర్ చేయిండీ’ అంటూ తెలంగాణ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.
బెయిల్ పై విడుదల అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ని కలిసారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. రాజాసింగ్ హిందూత్వవాది అయిన అందుకే ఆయన్ని కలవటానికి వచ్చాయనని తెలిపారు. ఈ సందర్భంగా చికోటీ ప్రవీణ్ మాట్లాడుతూ..బలవంతంగా మతమార్పిడులు చేసేవారి తోలు తీస్�
తెలంగాణ గవర్నర్ తమిళిసైని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషా బాయ్ కలిశారు. రాజాసింగ్పై అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఓ వర్గాన్ని సంతృప్తిపర్చేలా పని చేస్తోందని.. దాన్ని తన భర్త తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా�
పీడీయాక్ట్ రివోక్ కోసం రాజాసింగ్ తన లాయర్ల ద్వారా యత్నాలు చేస్తున్నారు. దీంతో పీడీయాక్ట్ రివోక్ కోసం మీరు హైకోర్టుకెళితే మేం సుప్రీంకోర్టుకు వెళతామని సీపీ సీవీ ఆనంద్ అంటున్నారు. పీడీయాక్ట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయంటున్న
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు... ఆ తర్వాత పరిణామాల తర్వాత హైదరాబాద్ పోలీసులు అలర్ట్గా ఉండటంతో ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. నిన్న ప్రార్థనలు కూడా ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. పోలీసుల పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఎమ్మెల్యే రాజాసింగ్కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేశారు.
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖి షో అనుమతి నిలిపివేశారు పోలీసులు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో శనివారం మునావర్ ఫారూఖి షో జరగాల్సి ఉంది. ప్రస్తుతం షో అనుమతిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు ప్రకటించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తీరుపై తెలంగాణలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. అయితే టీటీడీ వివరణ ఇచ్చినా వివాదం ముగియడం లేదు. బాయ్కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ అన్నారు. మహారాష్ట్ర భక్తులు తీసుకొ