Home » MLA rajasingh
వారి ఫోన్లు చెక్ చేస్తే నా ఫోటోలు, నా ఇంటి ఫోటోలు ఉన్నాయి. ముంబైలో ఒక వ్యక్తికి వాటిని వాళ్లు ఫార్వార్డ్ చేశారు.
ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురియడంతో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ భవనంలోని బేస్మెంట్లోకి..
ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. బయటివారితోపాటు సొంత వారుకూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటూ రాజాసింగ్ అన్నారు.
టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి హిందువులది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. నన్ను చంపేస్తాం అని బెదిరిస్తు ఫోన్స్ వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ కేసు నమోదు చేయటంలేదని వాపోయారు.
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చిన వాహనాన్ని రాజాస