-
Home » MLA rajasingh
MLA rajasingh
ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర కలకలం..! ఆ వ్యక్తుల ఫోన్లో రాజాసింగ్ ఫోటోలు..!
వారి ఫోన్లు చెక్ చేస్తే నా ఫోటోలు, నా ఇంటి ఫోటోలు ఉన్నాయి. ముంబైలో ఒక వ్యక్తికి వాటిని వాళ్లు ఫార్వార్డ్ చేశారు.
ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి.. తెలంగాణలోనూ అలాంటి కోచింగ్ సెంటర్లను చూపిస్తా: రాజాసింగ్
ఢిల్లీలో శనివారం భారీ వర్షాలు కురియడంతో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ భవనంలోని బేస్మెంట్లోకి..
MLA Rajasingh: వచ్చేసారి నేను ఉండకపోవచ్చు.. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..
ఎన్నికల్లో తన ఓటమిని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. బయటివారితోపాటు సొంత వారుకూడా నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారంటూ రాజాసింగ్ అన్నారు.
MLA Rajasingh : తిరుపతి శ్రీవారి పార్వేట మండపం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
టీటీడీ కేవలం ఆంధ్ర ప్రజలది మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అందరి హిందువులది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
Vijayashanti : ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలి : విజయశాంతి
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి.. కానీ ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ అధిష్టానం భీష్మించకుని కూర్చుంది. ఈ విషయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
MLA Rajasingh : వార్డ్ ఆఫీసుల పేరుతో తెలంగాణ సర్కార్ షో పుటప్ : ఎమ్మెల్యే రాజాసింగ్
కార్మికుల కొరత వలన గోషామహల్ నియోజకవర్గంలో రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని విమర్శించారు. కార్మికుల సంఖ్యను పెంచకుంటే శానిటేషన్ సమస్య ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
MLA Rajasingh: రాజాసింగ్పై మరో కేసు నమోదు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన గోషామహల్ ఎమ్మెల్యే
పోలీసులు తనపై మరోకేసు నమోదు చేయడం పట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పోలీసుల ఉద్దేశం నాపై మరోసారి పీడి యాక్టు ప్రయోగించి జైల్లో వేయడమేనని, హిందూ ధర్మంకోసం మాట్లాడుతుంటే నాపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
MLA Rajasingh : బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినా పట్టించుకోరా? జైశ్రీరామ్ వాయిస్ రేస్ చేస్తేనే కేసు బుక్ చేస్తారా?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు. నన్ను చంపేస్తాం అని బెదిరిస్తు ఫోన్స్ వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీజీపీ కేసు నమోదు చేయటంలేదని వాపోయారు.
MLA Rajasingh Demand Financial Assistance : కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలి : ఎమ్మెల్యే గోషామహాల్
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
MLA Rajasingh: బుల్లెట్ ఫ్రూప్ వాహనంతో ప్రగతిభవన్కు రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చిన వాహనాన్ని రాజాస