Home » mla Ramakrishna Reddy Pinnelli
రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాడి చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక రూపోందించుకునే టీడీపీ గూండాలు పిన్నెల్లిపై దాడి చేశారని ఆమె అన్నారు. పిన్నెల్లిపై దాడి అనంత�
ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ�
చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి