mla Ramakrishna Reddy Pinnelli

    అల్లర్లు, అరాచకాలు సృష్టించటం చంద్రబాబుకు అలవాటే : రోజా

    January 7, 2020 / 09:59 AM IST

    రైతుల ముసుగులో టీడీపీ నాయకులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై దాడి చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆరోపించారు.  ముందస్తు ప్రణాళిక రూపోందించుకునే టీడీపీ గూండాలు పిన్నెల్లిపై దాడి చేశారని ఆమె అన్నారు. పిన్నెల్లిపై దాడి అనంత�

    చంద్రబాబు నువ్వు మగాడివైతే రా..: పిన్నెల్లి

    January 7, 2020 / 09:20 AM IST

    ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే  చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని  నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు  మాచర్ల  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ�

    బ్రేకింగ్ : వైసీపీ ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి

    January 7, 2020 / 07:48 AM IST

    చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి

10TV Telugu News