Home » MLA
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుం�
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొంగులేటిపై బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు పొంగులేటి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి బీఆర్ఎస్ నేతలు, ఎమ్మ�
సీజీఐకి రాసిన లేఖలో వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు తీసుకోవడాన్ని న్యాయవాద సంఘం ప్రధానంగా ప్రస్తావించింది. అందరికీ సమన్యాయం ఉండాలని, పదవులు ఇతర అంశాల ప్రాతిపదికన విచారణ చేయకూడదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయి�
ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కానున్నారు. మాణిక్ సాహా.. కాంగ్రెస్ పార్టీ మాజీ నేత. ఆయన 2016లో బీజేపీలోకి వచ్చారు. అనంతరం కేవలం పది నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్ దేవ్ని తొలగించిన ఈయన�
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ�
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అటు కోటంరెడ్డి, ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆరోపిం
తొలుత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సీటును వదులుకొని అదే రాంపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పటికే ఆయన సీతాపూర్ జైలులో ఉన్
బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి కోర్టు మంగళవారం సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద బెయిల్ మంజూరు చేసింది.