Home » MLAs
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో �
ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి పటేలేనని నరేంద్రమోదీ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఎంపిక నామమాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంపిక అన�
గురువారం గుజరాత్తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది.
హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూలుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేల్ని కొనేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తేలాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని కేసీఆర్ మీడియాతో పంచుకున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా తనను కొనసాగించాలా, వద్దా? అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ‘‘నా పని నేను చేస్తున్నాను. ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే.. అది పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది’’ అన్నారు. తనకు అన్ని వేళలా ప్రజలు అండగా ఉంటున్�
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్లో కలవరం సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కాగా అడుగులు వేస్తోందని, డేగ కన్నుతో ఎమ్మెల్యేలను పసిగడుతోందన్న భయాందోళనలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంగ్రెస్, జెఎంఎం ఎ�
ఝార్ఖండ్లో రిసార్డు రాజకీయం మొదలైంది. తనపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే, తన పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని భావిస్తున్నారు సీఎం శిబూసోరెన్. అందుకే తన కూటమి ఎమ్మెల్యేలు చేజారకుండా వారిని రహస్య ప్రదేశానికి తరలించాడు.
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలే కాదు మరిన్ని ఉప ఎన్నికలు జరగుతాయి అని..10 నుంచి 12మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.