-
Home » MLAs
MLAs
నో రెస్పాన్స్, నో కౌంటర్.. సీఎంను అపోజిషన్ టార్గెట్ చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టట్లేదా? ఎందుకీ మౌనం?
కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే..మీకు ఆ సీట్లు, గౌర
మారకపోతే సీటు చిరిగిపోద్ది..! చంద్రబాబు, లోకేశ్ సీరియస్ వార్నింగ్..!
ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్లు పంపిస్తున్నారు.
అసెంబ్లీకి అందరూ కచ్చితంగా రావాల్సిందే.. 3సార్లు అటెండెన్స్.. మాటలు జాగ్రత్త- ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్
రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడొద్దని సూచించారు. అనవసరపు కాంట్రవర్సీలు వద్దన్నారు.
ఎవరైతే మాకేంటి? మంత్రులను కూడా డోంట్ కేర్ అంటున్న ఆఫీసర్లు.. కరీంనగర్ జిల్లాలో ఎందుకిలా
కరీంనగర్ జిల్లా అధికారులు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు తమ నాయకత్వానికి మొర పెట్టుకున్నారట.
మారకపోతే మీకే నష్టం, సీల్డ్ కవర్లో నివేదిక- ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే. మంత్రి లోకేశ్ తన పని తాను చేస్తున్నాడు, నా పని నేను చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు.
ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారా?
వాళ్లు అప్పుడప్పుడు సొంత పార్టీపై, సీఎం రేవంత్పై అసంతృప్తి గళం వినిపిస్తున్నారట.
వాళ్లు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాల్లేవ్.. అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
అనర్హత పిటిషన్లపై ఎల్లుండితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇవాళ తీర్పు వెలువరించారు.
హస్తం పార్టీ ఎమ్మెల్యేల సొంతూర్లలో షాకింగ్ రిజల్ట్స్..! ఇందుకేనా?
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి.
48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు
పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రోగ్రాం కమిటీ సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యేల తీరు అస్సలు బాలేదన్న సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో..
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట.