Home » mlc
ఎమ్మెల్సీ పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి పుట్టణ్ణ రాజీనామా చేసిన వెంటనే బెంగళూరు కేపీసీసీ కార్యాలయానికి చేరుకుని పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ రణదీప్సింగ్ సుర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్షనేత సిద్దరామయ్యలత
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రమి రెడ్డి పేర్లను సీఎం ఖరారు చేశారు. ఈ నెల9న వీళ్లు నామినేషన్ వేయబోతున్నారు. ఈ మేరకు సీఎం కేస�
ఏపీ శాసన మండలిలో మార్చి చివరి వారంలో ఖాళీ కానున్న పలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగుతుంది.
టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.
క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ చేసిన వాట్సప్ చాటింగ్ ఇప్పుడు కాకరేపుతోంది. ప్రవీణ్ చాటింగ్ చేసిన వారిలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉండటం కలకలం రేపుతోంది.
కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు.
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్14,2021) రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి.
రాజ్యసభ సభ్యత్వానికి బండా ప్రకాశ్ రాజీనామా చేశారు. తాజాగా ఆయన మండలికి ఎన్నిక కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.