Home » mlc
MLC Schedule Released : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు గాను..కేంద్ర ఎన్నికల సంఘం..2021, ఫిబ్రవరి 11వ తేద�
Congress leader watching porn: ఆయన ఓ ప్రజాప్రతినిధి. బాధ్యతాయుతమైన పదవి. ఎంతో హుందాగా వ్యవహరించాలి. చట్టసభలో కూర్చొని ప్రజలకు సంబంధించిన పనులు చేయాలి. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. అలాంటి ప్రజాప్రతినిధి దారితప్పాడు. తన హోదాను, ఉన్న చోటును కూడా మర్చిపోయాడు. ఏక
BJP TS in-charge Tarun Chugh : తెలంగాణలో ఎన్నికల ప్రిపరేషన్స్లో బీజేపీ వేగం పెంచింది. ఓ వైపు రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. బండి సంజయ్ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించగా…ఆ పార్టీ రాష్ట్ర వ�
Nitish Kumar never contested Assembly elections in last 35 years ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. . మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో భాగంగా అక్టోబర్-28న 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశ పోలింగ్ కు ఇప్ప�
Even If We Have To Vote BJP… Mayawati Attacks Ex-Ally Akhilesh గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీఎస్పీ,ఎస్పీ పార్టీలు విబేధాలను పక్కనబెట్టి బీజేపీ ఓటమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడి కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. అప్ప�
kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు ఇప్పుడు కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. అధినేత కేసీఆర్ ఆమెకు అవకాశం ఇస్తారా? లేదా? అన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదట. కవితకు మంత్రి ఇవ్వ�
TRS victory : దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ విజయాలకు ఎవరూ బ్రేక్ వేయలేరన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాకలోనూ ఇదే పునరావృతం అవుతుందని ఆయన �
Telugu Desam Party : అంతర్వేది రథం దగ్ధం ఘటనతో ఏపీలోని విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ …ఏకంగా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది. ప్రతి పుణ్యక్షేత్రం ప్రతిష్టను ప్రభుత్వం దెబ్బతీస్తోందని, భక్తుల విశ్వాసాలను దెబ�
తెలంగాణలో గత కొంత కాలంగా సైలెంట్గా ఉన్న కపిలవాయి దిలీప్కుమార్ సడన్గా కరోనా టైంలో తెరపై దర్శనమిచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన.. పని చేయని పార్టీ అంటూ లేదు. దాదాపు రెండేళ్లు సైలెంట్గా ఉన్న ఆయన ఒక్కసారిగా మీడియా ముందుకు
ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన పార్టీ మారుతున్నారని కొందరు… మా పార్టీలోకి ఎవరు రావడం లేదని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. అసలు ప్రేం సాగర్రావు టీఆర్ఎస్లోకి