Home » mlc
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తి రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మధ్య అగాధం నెలకొందంటున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా నియోజకవర్గంలో రాజకీయం చలాయించిన మహ�
ఫ్యాన్సీ నంబర్లు అంటే అందరికీ పిచ్చి ఉంటుంది. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులకు అయితే ఇది ఇంకాస్త ఎక్కువే దానినే అలుసుగా తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఎయిర్టెల్ సీఈవోనని చెప్పి బడా బాబులను నమ్మించాడు. మొబైల్ ఫ్యాన్సీ నంబర్లను తక్కు�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో రంగారెడ్డి స్థానిక సంస్థల MLC అభ్యర్థిని మార్చివేసింది. రంగారెడ్డి స్థానిక సంస్థల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని బరిలోకి దింపింది. ఆదివారం (మే 13,2019)న ఉదయ మోహన్ రెడ్డిని ఎ
తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరార�
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల నర్సారెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుచోట్ల అధికార పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. తెలంగాణలో TRS అభ్యర్థులపై యూటీఎఫ్, కాంగ్రెస్ కార్యకర్తలు విజయం సాధించారు. ఇక ఏపీలోనూ టీ
విజయవాడ: నామినేషన్ల పర్వం మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అ�
హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాప�
పులివెందుల : మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి మృతి ఘటనలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి. ఆరోపణలు రుజువైతే తనను నడి రోడ్డుపై కాల్చి చంపండి అంటూ వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ�