mlc

    ఊగిసలాటలో మాగుంట : టీడీపీ బుజ్జగింపులు-కన్ఫామ్ చేయని వైసీపీ

    March 11, 2019 / 10:18 AM IST

    ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహారశైలి గందరగోళంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని కొన్నాళ్లు.. కాదు జనసేన అంటూ మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఎన్నికల �

    కేసీఆర్ మాస్టర్ ప్లాన్ : మండలిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం దక్కేనా

    February 24, 2019 / 04:43 AM IST

    ఒంగోలు ఎంపీ సీటు ఖాళీ లేదు : వైవీ సుబ్బారెడ్డి

    February 23, 2019 / 01:20 PM IST

    ఒంగోలు:  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు.  “మ�

    టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు చూశాం : భట్టి విక్రమార్క

    February 23, 2019 / 11:58 AM IST

    హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే  పొరపాటని,  టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్ని�

    తెలుగు స్టేట్స్ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    February 18, 2019 / 01:24 PM IST

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనితో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ దీనికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెల�

    ప్రకాశం టీడీపీలో కలకలం : జగన్ పార్టీలోకి మాగుంట?

    February 15, 2019 / 10:23 AM IST

    ప్రకాశం జిల్లా రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి పార్టీ వీడితే.. ఇప్పుడు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటానికి రంగం సిద్ధం చేసుక�

    ఓటుకు నోటు కేసు : వేం నరేందర్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ

    February 12, 2019 / 08:20 AM IST

    హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వెం నరేందర్ రెడ్డి ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల లెక్కల పై ఈడీ అధికారులు నరేందర్ రెడ్డి�

    టీ కప్పులో తుపాన్ : జమ్మలమడుగు పంచాయతీ చల్లారినట్టే

    January 24, 2019 / 10:01 AM IST

    విజయవాడ : జమ్మలమడుగు టీడీపీ ‘టీ’ కప్పులో తుపాన్ చల్లారినట్టేనా ? అంటే నేతల ముఖాలు..వారు చెబుతున్న వ్యాఖ్యలు వింటుంటే నిజం అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్లపై నెలకొన్న పంచాయతీకి బాబు చెక్ పెట్టేందుకు ప్రయ

    మంత్రి వర్గ విస్తరణ:ఫిబ్రవరి 10

    January 20, 2019 / 02:39 AM IST

    రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సీఎం మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పదవులుఆశించిన నాయకులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని. చేసే ప్రతి పనికి మం�

    రెంటికీ చెడ్డ రేవడి : వేటుపై ఎమ్మెల్సీల స్పందన

    January 16, 2019 / 02:08 PM IST

    హైదరాబాద్ : రెంటికీ చెడ్డ రేవడి అయింది ఫిరాయింపు ఎమ్మెల్సీల పరిస్థితి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని భ్రమపడి.. ఎన్నికల సమయంలో పార్టీ మారారు నలుగురు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోవడం..అటు పార్టీ ఫిరాయింపుపై టీఆర్ఎస్ ఫి�

10TV Telugu News