Home » mlc
చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్న�
మండలి వద్దు.. రద్దే ముద్దని ఇప్పటికే డెసిషన్ తీసుకుంది జగన్ సర్కార్. ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఈ లోగా ఎమ్మెల్సీలను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. ఇంకేం.. ఆశావహుల్లో కాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈసారి మండలిలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేన�
తెలంగాణలో త్వరలో భర్తీకానున్న శాసనమండలి సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు TRS నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గవర్నర్ కోటాలో త్వరలో మూడు స్థానాలను భర్తీ చేసే అవకాశముంది. ఈ స్థానాలకు సీఎం కేసీఆర్ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తారనేది ఆ�
కొందరు నేరగాళ్లకు ఎన్నిశిక్షలు వేసినా వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు. ప్రముఖులను మోసం చేసి డబ్బులు కొట్టేసి జైలు కెళ్లిన నిందితులు జైలునుంచి విడుదలైన అరగంటలోనే మరొక నేరం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట బాలాజీ నాయుడు(42) రావులపాలె�
ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేసిఆర్ కూతురు కవిత.. రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ వెయ్యబోతున్నారు. ఇవాళ(18 మార్చి 2020) ఉతయం 11.30 గ�
మూడు రాజధానుల నిర్ణయం అస్సలు నచ్చలేదన్నారు. అంతకంటే దుర్మార్గం లేనే లేదన్నారు. అసలు జగన్ నిర్ణయమే సరైనది కాదని తెగేసి చెప్పేశారు. అమరావతి రైతులకు
మరోసారి ఏపీ శాసనమండలి రద్దు కానుందా ? రద్దు తీర్మానంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది ? దీనిపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారా ? ఎన్ని రోజుల సమయం పడుతుంది ? లాంటి ఎన్నో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 2020, జనవరి 27వ తేదీ సోమవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ �
ఏపీ శాసనమండలి రద్దు కాబోతుందా ? అనే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుతోంది. అంతేగాకుండ�
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో సక్సెస్ అయ్యారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకి శాసనసభ ఏకీగ్రీవంగా ఆమోదం
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.