Home » MMTS
ఆర్మీ రిక్రూట్ మెంట్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసనకారుల చేపట్టిన ఆందోళనలో రైల్వే ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
ఈనెల 5 నుంచి తగ్గిన టిక్కెట్ ధరలు అమలులోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్ నుమా, లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ లో ప్రయాణించే వారికి లబ్ధి చేకూరనుంది.
Telangana School Reopening: ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. గురువారం(ఆగస్టు 27,2020) టీచర్లు బడిబాట పట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూల్స్ 5 నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగ
హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం
ఆరురోజులు మృత్యువుతో పోరాడిన MMTS లోకో పైలట్ చంద్రశేఖర్ తుదిశ్వాస విడిచాడు. చంద్రశేఖర్ మృతితో అతని తల్లిదండ్రులతోపాటు భార్య భోరున విలపిస్తున్నారు.
కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఎంఎంటీఎస్లోకో పైలట్ చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి.
కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో విషాదం నెలకొంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇంజిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రాణాలు
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ ట్రైన్ ని ఎంఎంటీఎస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండ
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలుని ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే