Home » MOBILE DATA
బ్రాడ్బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ సాఫ్ట్వేర్�
ఏడాది కాలంలో భారత దేశంలో వైర్లెస్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రప�
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో మంగళవారం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 11గంటల పాటు