Home » mobile phone
online class: ఆన్ లైన్ క్లాసులు విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఆన్ లైన్ క్లాసుల కోసం సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలపూర్ లో చోటు చేసుకుంది. 9వ తరగతి విద్యార్థి ఇంట్లో ఉరి వేసు�
How to sanitize phone at home? మనలో చాలామంది మొబైల్ స్క్రీన్ను శుభ్రంగా ఉంచడానికి టెంపర్ గ్లాస్ నుంచి కవర్ల వరకు ప్రతిదీ ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ చేసిన తరువాత, కూడా ఫోన్ స్క్రీన్ మురికిగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీ ఫోన్ స్క్రీన్ మురికిని పో�
సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పడంతో తట్టుకోలేకపోయిన ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. విద్యార్థి పేరు నరేంద్ర. పాలిటెక్నిక్ చదువుతున్నా
ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జర
మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు ప్రాణాలు తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. రాజస్థాన్ లోని ఝున్ఝును పట్టణంలో ఓ బాలిక అన్నతో గొడవపడి సూసైడ్ చేసుకుంది. అన్నాచెల్లెళ్లు గొడవపడటంతో మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించనంటూ వారించింది. దాంతో మనస్తాపాని
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయ�
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్,సీఈవో జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్ హ్యాంకింగ్ కు గురైంది. జెఫ్ బెజోస్ మొబైల్ డేటాను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హ్యాక్ చేసినట్లు సమాచారం. 2018 మే 1న బెజోస్కు సౌదీ యువరాజు వాట్సాప్ సందేశం పంపారు. సౌదీ యు�
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎల్జీ జీ8ఎక్స్ థింక్’ పేరుతో డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ను భారత మార్కెట్లో లభ్యమవుతోంది. ఇందులో 2.1 అంగుళాల సెకండ�
మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్
ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించారు. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్