మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్
ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించారు. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్
ముంబై : పబ్ జీ గేమ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది. ఆటలో లీనం అయ్యి.. స్వయంగా ఆట అడుతున్నట్లు ఫీలవుతున్నారు యువకులు. గేమ్స్ మోజులో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి వెనకాడటం లేదు. పబ్ జీ గేమ్ ఆడొద్దని చెప్పినందుకు ఢిల్లీలో ఓ యువకుడు తన సోదరిని �
ఉత్తరప్రదేశ్ బులంద్ శహర్ లో గతేడాది డిసెంబర్ 3న జరిగిన అల్లర్లలో మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇన్ స్పెక్టర్ ప్రభోధ్ కుమార్ సింగ్ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుభోధ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రశాంత్ నట్ భార్య సోమవారం(జ�