Home » Modi Government
7th Pay Commission : ద్రవ్యోల్బణ రేటు డేటా కారణంగా ఈసారి డీఏ పెంపు గతంలో కన్నా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.
ఇటీవల కాలంలో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశమని, అమెరికా ఆదేశాల మేరకు భారత్ చైనాతో తలపడుతుందని చర్చ జరిగింది.
Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఛలో ఢిల్లీకి మద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
ఛలో ఢిల్లీకి మంద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6గంటల నుంచి బంద్ ప్రారంభమైంది.
ఐరాస తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో భారతదేశం, కెనడా, జర్మనీ, బ్రిటన్తో సహా 45 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా మాట్లాడాలని, ఆ తర్వాతే చర్చ జరపాలన్న డిమాండ్పై మొండిగా ఉన్న విపక్షాలు సభలో నిరాటంకంగా నిరసన తెలుపుతున్నాయి
మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ మహిళల ఎత్తు పెరిగిందని హర్యాన మంత్రి ఓ బహిరంగ కార్యక్రమంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు ఎత్తు పెరగాడానికి ఆయన అద్భుతమైన కారణాన్ని చెప్పారు