-
Home » Modi Government
Modi Government
Womens World Cup: మోదీ ప్రభుత్వ హయాంలో దుమ్ముదులుపుతున్న భారత క్రీడా రంగం.. ఎలా సాధ్యమైంది? ఏ మార్పులు చేశారు?
ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థ పూర్తిగా మారింది. కొత్త తరం క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ న్యూస్.. 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. భారీగా పెరగనున్న జీతాలు..!
8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి జాక్పాట్.. ఈ ఉద్యోగులకు డబుల్ బోనస్.. పండగ చేస్కోండి..!
Central Government Employees : 2024–25 ఆర్థిక ఏడాదికి డబుల్ బోనస్ను ప్రకటిస్తూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం అమలుపై కీలక అప్డేట్.. ఫుల్ డిటెయిల్స్..!
8th Pay Commission : 8వ వేతన సంఘం అమలుకు 2028 వరకు సమయం పట్టవచ్చు. గతంలో పే కమిషన్ ప్యానెల్స్ ఏర్పాటుకు 2 నుంచి 3 ఏళ్లు పట్టింది. గత చరిత్ర ఏం చెబుతుందంటే?
ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. భారీగా పెరగనున్న డీఏ.. గతంలో కన్నా ఎక్కువే.. ఎప్పటినుంచంటే?
7th Pay Commission : ద్రవ్యోల్బణ రేటు డేటా కారణంగా ఈసారి డీఏ పెంపు గతంలో కన్నా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఎంపీలకు భారీగా వేతనాలు పెంపు.. ఏడాదికి ఒక్కో ఎంపీకి ఎంతొస్తుందంటే..
పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.
ఇండియా-చైనా కీలక ఒప్పందం.. అమెరికాతో సంబంధాలు.. విదేశాంగ విధానంపై మరోసారి స్పష్టత ఇచ్చిన భారత్
ఇటీవల కాలంలో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశమని, అమెరికా ఆదేశాల మేరకు భారత్ చైనాతో తలపడుతుందని చర్చ జరిగింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. అంతరిక్ష రంగంలో 100శాతం ఎఫ్డీఐ, చెరకు ఎఫ్ఆర్పీ 8శాతం పెంపునకు ఆమోదం
Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్..
ఛలో ఢిల్లీకి మద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్.. వీటికి మాత్రమే మినహాయింపు.. 21 డిమాండ్లు ఇవే
ఛలో ఢిల్లీకి మంద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6గంటల నుంచి బంద్ ప్రారంభమైంది.