Home » Modi Government
ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో భారత క్రీడా వ్యవస్థ పూర్తిగా మారింది. కొత్త తరం క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు.
8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం ఉంది.
Central Government Employees : 2024–25 ఆర్థిక ఏడాదికి డబుల్ బోనస్ను ప్రకటిస్తూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది.
8th Pay Commission : 8వ వేతన సంఘం అమలుకు 2028 వరకు సమయం పట్టవచ్చు. గతంలో పే కమిషన్ ప్యానెల్స్ ఏర్పాటుకు 2 నుంచి 3 ఏళ్లు పట్టింది. గత చరిత్ర ఏం చెబుతుందంటే?
7th Pay Commission : ద్రవ్యోల్బణ రేటు డేటా కారణంగా ఈసారి డీఏ పెంపు గతంలో కన్నా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
పెంచిన జీతాలు 2023 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి ఎంపీకి రెండేళ్ల బకాయిలు కూడా రానున్నాయి.
ఇటీవల కాలంలో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశమని, అమెరికా ఆదేశాల మేరకు భారత్ చైనాతో తలపడుతుందని చర్చ జరిగింది.
Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఛలో ఢిల్లీకి మద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
ఛలో ఢిల్లీకి మంద్దతుగా.. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిషాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఉదయం 6గంటల నుంచి బంద్ ప్రారంభమైంది.