Home » Modi News
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఆరాధించే నేతల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ముందున్నారు. మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
మరో సంస్కరణ దిశగా పీఎం మోదీ
ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తీర్పునిచ్చేశారు. ఓట్లు ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే..ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తమకు అనుకూలంగా వస్తుందని కొంతమంది, కాదు..కాదు..తమకే ఓటు వేశారంటున్నారు ఇతర పార్టీలు. 2019
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నాడని..తాను ఈ విషయంలో సవాల్ విసిరితే పారిపోతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.