Home » Modi
అల్లూరి సభకు మేం వ్యతిరేకం కాదు. కానీ, అల్లూరిని అడ్డుపెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. అల్లూరి పేర్లు ఎంతమంది గుజరాతీలు పెట్టుకున్నారో చెప్పాలి. ఈ సభకు చిరంజీవికి ఆహ్వానం అందింది. పవన్ కల్యాణ్కు ఆహ్వానం రాలేదు. అల్లూరిని బీజేపీ ప�
ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, యూపీ సీఎం ఆదిత్యా నాథ్, ఇతర కీలక నేతలు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభకు సంబంధించి మూడు ప్రధాన వేదికలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
మోదీ సభ కోసం తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు సికింద్రాబాద్ తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. స్థానిక జింఖానా గ్రౌండ్స్లో వీఐపీ పార్కింగ్ ఏర్పాటు చేశ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని ఘనంగా........
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �
కాంగ్రెస్ కు కులపిచ్చి..బీజేపీకి మతపిచ్చి రెండూ పిచ్చి పార్టీలే..మనకు కులపిచ్చోడు వద్దు..మతపిచ్చోడు వద్దు అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో జాతీయపార్టీలను ఏకిపారేశారు.
శాంతి భద్రతలు కాపాడటంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఇంత పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతుంటే కేసీఆర్ శాంతిభద్రతలు కాపాడరా? అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
మోదీతో భేటీకి కార్పొరేటర్లు అందరూ వస్తారా..