Home » Modi
జీహెచ్ఎంసీకి బీజేపీ తరఫున ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు.
కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కేర్స్ పథకం నిధులు సోమవారం విడుదల కానున్నాయి. మే 30న ఉదయం పదిన్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని మోదీ ప్రారంభిస్తారని కేంద్రం ప్రకటించింది.
దేశంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందని, భవిష్యత్తులో ఇండియా.. గ్లోబల్ డ్రోన్ హబ్గా మారతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. న్యూ ఢిల్లీలో శుక్రవారం జరిగిన ‘భారత్ డ్రోన్ మహోత్సవ్-2022’ను ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టులో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరుకాకుండా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్య ప్రజలకు కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది.(Iron Steel Cement Prices)
జపాన్ రాజధాని టోక్యోలో ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్కు సూచించారు.
ఆమె మరణాంతరం ప్రారంభించి తొలిసారి ఈ అవార్డుల్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ముంబైలో ఆదివారం జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ లతా దీనానాథ్ మంగేష్కర్.......
భారత దేశంలో చికిత్స తీసుకునేందుకు వచ్చే విదేశీయుల కోసం ‘ఆయుష్ వీసా’ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి దేశానికి ప్రధానులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించారు.