Home » Modi
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని మోదీని కలిసి అనేక అంశాలపై చర్చలు జరుపుతారు.
దేశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ పాలనలో ఇద్దరు టైకూన్లకు మాత్రమే మేలు జరిగిందని, ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సి వస్తోందన్నారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికే గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ చేరిన విషయం తెలసిిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఐఎన్ఎస్ విక్రాంత్ చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని చెప్పారు. ప్రపంచ ప
ప్రధాని మోదీ చేతుల మీదుగా నౌకాదళంలోకి ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్ చేరింది. భారత మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్-విక్రాంత్ పేరుతో ఈ యుద్దనౌకకు పేరు పెట్టారు. బాహుబలి నౌకగా పేరు గాంచిన ఐఎన్ఎస్ విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 వెడల్పు ఉంటుంది. గంటకు గరిష�
గౌతమ్ అదానీ సంపద పెరిగిపోవడంపై ప్రొ.కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేస్తానన్న డబ్బంతా.. మోదీ ఒక్క అకౌంట్లోనే వేశారేమో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మోదీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్లోని పాట్నాలో సీఎం నితీష్ కుమార్తో కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో కేసీఆర్ పాల్గొన్నార�
బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నరేంద్ర మోదీ ఎన్ని వైద్య కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం తెలంగాణలో వైద్య విద్య విషయంలో ఎన్నో నిర్�
ఈ కార్యక్రమంపై ఉద్ధవ్ స్పందిస్తూ ‘‘ఈరోజు నియంత ప్రభుత్వం ప్రతి ఇంటిపై తిరంగా ఉండాలని పిలుపునిచ్చింది. కానీ దేశంలో చాలా మంది పేద ప్రజలు చేతుల్లో జెండాలు పట్టుకుని ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు (‘మా దగ్గర జెండా ఉంది. అది ఎగరేయడానికి ఇళ్లు కావా
ఆసక్తి రేకెత్తించిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. శనివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎన్నిక సాగింది. సాయంత్రం ఆరు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రాత్రిలోపే ఫలితాలు వెల్లడవుతాయి.