Home » Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఉనా రైల్వే స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్�
ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.22 వేల కోట్ల సాయం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. చమురు సంస్థలకు గత రెండేళ్లలో వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు ఈ సాయం చేయనుంది. వన్ టైమ్ గ్రాంట్ కింద ర�
హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సదస్సు
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ కూడా మోదీపై విరుచుకుపడ్డారు. చైనాలోని వీఘర్లపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై చర్చ కోసం యూఎన్హెచ్ఆర్సీలో ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరైందని, మన భూమి�
గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబై మధ్య ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందిస్తుంది. ఈ రైలు ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నడుస్తుంది. ఈ వందే భారత్ ట్రైన్-20901 ముంబై సెంట్రల్ వద్ద ఉదయం 6.10కి బయలుదేరి గాంధీ నగర్ కు మధ్యా�
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (64)తో టోక్యోలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇవాళ తెల్లవారుజామున మోదీ జపాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెల్లవారుజామున జపాన్ చేరుకున్నారు. ఆ దేశ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు ఇవాళ టోక్యోలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవుతారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు
ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. �
‘ఎల్జీ మెడికల్ కాలేజ్ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనదైన దారిలో వెళ్తే, భారతీయ రిజర్వు బ్యాంకు.. కరె�
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.