Home » Modi
గతంలో కూడా నరేంద్రమోదీని ఉద్దేశించి జాతి పిత అని వ్యాఖ్యానించారు. 2019 సంవత్సరంలో నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా అమృత ఫడ్నవీస్ శుభాకాకంక్షలు తెలిపారు. అందులో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘జాతి పిత నరేంద్రమోదీకి జన్మదిన శుభా�
ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంంటూ నినాదాలు ఇస్తున్నారని, అంటే ఏంటని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నినాదాలు, మాటలు తప్పా ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని చెప్పారు. చైనా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. ఇదే
ఢిల్లీలో జీ-20పై అఖిల పక్షం భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రావణుడిగా పేర్కొంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ మాజీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పట�
‘‘గరీబీ హఠావో అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఇస్తోంది. ఆ హామీని నెరవేర్చడానికే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇచ్చారు. కానీ, పేదరికాన్ని నిర్మూలించాలని ప్రజలనే కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. నినాదాలు, హామీలు ఇవ్వడం, �
గుజరాత్ ప్రజల నమ్మకాన్ని సంపాదించాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ పని చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా పాలీతానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొని మాట్లాడారు. గుజరాత్ లో ప్రజల మద్దతు, నమ్మకాన్ని పొందా
కాంగ్రెస్ మోడల్ అంటే బంధుప్రీతి, కులతత్వం, మతోన్మాదం, ఓటు బ్యాంకు రాజకీయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ మెహ్సానాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతల�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి వైదొలగిన నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. గుజారాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ�
రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి పవన్ కల్యాణ్ విశాఖ వెళ్తారు. రేపు రాత్రి 8.30 గంటలకు ఐఎన్ఎస్ చోళాలో మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజే�
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సవాలుగా నిలవగలిగే ప్రభ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. అయినప్పటికీ, మోదీని ఎదుర్కొనే తమ నేత ఎవరన్న విషయంపై ప్రతిపక్ష పార్టీల�