Home » Modi
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజుతో ప్రధాన మంత్�
వచ్చే ఎన్నికల్లో పాలమూరు పార్లమెంట్ సీటుపై విజయం సాధించాలని ఆల్ పార్టీస్ ఫోకస్ పెట్టాయి.. పాలమూరు బరిలో ప్రధాని మోడీ లేదా అమిత్ షా ఉంటారనే ప్రచారంలో నిజమెంత? మోడీ, షాలే బరిలో దిగుతారు అంటూ మరి పాలమూరు రాజకీయాలు ఎంత ఫవర్ ఫుల్లో అర్థం చేసుకో
మొన్నటి వరకు రోడ్ల పైకి వచ్చి పఠాన్ సినిమా పై నిరసనలు చేసిన బీజేపీ నాయకులు.. మోడీ వార్నింగ్ తో నేడు బాయ్కాట్ మంచి పద్ధతి కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
పరీక్షల్లో చీటింగ్ చేసి రాస్తే అది ఆ పరీక్ష వరకే ఉపయోగపడుతుందని, జీవితంలో సుదీర్ఘకాలం పాటు మాత్రం అది ఉపయోగపడదని మోదీ అన్నారు. షార్ట్కట్లను వాడొద్దని చెప్పారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో ‘చీటింగ్’పై తమ సృజనాత్మకతను ఉపయోగిస్తారని, అయ�
ఇక ఎన్నికల సంస్కరణ విషయంలో రాజకీయ పార్టీలతో సమగ్ర సంప్రదింపులు అవసరమని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. బుధవారం 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల సంస్కరణనపై వివిధ ప్రతిపాదనల�
బాలీవుడ్ సినిమాల పై బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు పై చర్యలు తీసుకున్న ప్రధాని. మోడీ తీసుకున్న చర్యలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు.
నరసాపురం పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఫోకస్
ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ఏ రోజు రైతుల కోసం కన్నీళ్లు కార్చలేదు. కానీ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు బయటికి వెళ్తుంటే కన్నీళ్లు కార్చారు. ఆ నాయకుడి పేరు నేను చెప్పను. కానీ మీకందరికీ తెలుసు’’ అని అన్నారు. 2021లో రాజ్యసభ న�
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయాన్ని వందే భారత్ రైలు తగ్గిస్తుందని చెప్పారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు. రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. ఇవాళ ప్�
ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన �