Home » Modi
మోదీ టూర్... కేసీఆర్ వెళ్తారా.. లేదా?
రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ
సామాజిక న్యాయంపై జరుగుతున్న రెండో జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, హేమంత్ సోరెన్.. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్.. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, తృణమూల్ డెరెక్ ఓబ్రెయిన్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి �
కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటోందని, ఈ పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. పెట్రో ధరల పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు.
ఒకవేళ ఈడీ, సీబీఐ హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపితే మోదీకి నష్టం జరుగుతుందని, అదానీకి కాదని అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని కేజ్రీవాల్ చెప్పారు.
అయితే రాహుల్ మాత్రం ఎవరి మీద ఇలాంటి పరువు నష్టం కేసులు నమోదు చేయలేదు. ఆయనను ‘పప్పు’ అనడమే కాకుండా.. ఆయనపైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనేక రాజకీయ విమర్శలు చేసినప్పటికీ ఆయన మాత్రం ఎవరిపైనా కేసు పెట్టలేదు.
కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ�
అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఒక ఊరట కలిగించే అంశం ఉంది. పై కోర్టులు కనుక సూరత్ కోర్టు (Surat Court) తీర్పును కొట్టివేస్తే పదవీ గండం నుంచి రాహుల్ తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూరత్ కోర్ట్ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ (Co
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ ముగియడంతో ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఇండియా చేరుకున్నారు. తాజాగా రామ్ చరణ్ కూడా ఇండియా చేరుకున్నాడు. అయితే చరణ్ హైదరాబాద్ లో ల్యాండ�
నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవడంతో పాట రాసిన చంద్రబోస్, సంగీతం అందించిన కీరవాణి, పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిత్రయూనిట్ ని అంతా అభినందిస్తున్నారు..............