Home » Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ పటాన్ చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని హోదాలో మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ సమాధాన�
కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ (బీఐఎన్డీ)’ స్కీమ్ కింద 2025-26 లోపు రూ.2,539 కోట్లను ప్రసార భారతికి కేటాయించనున్నట్లు ఆయన తెలిప
పార్లమెంటు నియోజక వర్గాల్లో సభలకు బీజేపీ ప్లాన్ వేసుకుంది. ఫిబ్రవరిలో హైదరాబాద్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. మార్చిలో తెలంగాణకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చి పలు సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ లో కేంద్ర మంత్రి అమిత్ షా �
ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ(100)ని చూసేందుకు అహ్మదాబాద్ వెళ్లారు. ఇవాళ ఉదయం హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. ఆ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీకి వ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు జగన్ ఢిల్లీలోని జన్ పథ్ చేరుకుంటారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురిని జగన్ కలుస్త
‘‘నేటి నవీన భారతదేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం పెరిగిపోతోంది. ఇటువంటి నవీన భారతానికి జాతిపిత మోదీ అని అనడం ఆయనకే అవమానం’’ అని సామ్నా దినపత్రికలో సంజయ్ రౌత్ రాసుకొచ్చారు.
G20 Summit: భారత్లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ సమీపంలోని హనుమాన్ మందిర్ వద్ద నివసించే 1,000 మందికిపైగా యాచకులను జనవరిలో నైట్ షల్ట
కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం �
చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, మన దేశంలోనూ ఆ వైరస్ విజృంభించే ప్రమాదం ఉండడంతో పార్లమెంటులో మళ్ళీ మాస్కు నిబంధన పాటిస్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్�