Home » Modi
అంబులెన్సుకు దారి ఇచ్చేందుకు తన కాన్వాయ్ని ఆపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దీంతో అంబులెన్సు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లిపోయింది. ఈ నెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బహిరంగ సభలో �
కేబుల్ బ్రిడ్జి కూలిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మోదీ.. మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రికి వెళ్లే అవకాశం ఉంది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో దాదాపు 100 మందికి చికిత్స అందుతోంది. వారిలో చాలా మందికి మోర్బి జిల్లా సివిల్ ఆసుపత్రిలోనే చికిత్స అందుతు
గుజరాత్ లోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు సమస్యల వలయంగా ఉన్న అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రికి రాత్రే బాగుచేసే ప్రయత్నాలు చేశారు. రోగుల సమస్య�
జీఎస్టీని రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతమని హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ మైదానంలో క్రికెట్ ఆడి అలరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా యూపీలో యోగి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్నోలో సర్దార్ పటేల్ జాతీయ దివ్యాంగ్-టీ20 కప్ టోర్నమెంటును ఆయన ప్రారంభి�
అతడి పేరు అజీం మన్సూరీ.. ఎత్తు 2.3 అడుగులు మాత్రమే.. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో ఉంటాడు. అజీం మన్సూరీ పొడవు చాలా తక్కువగా ఉండడంతో తాను పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదంటూ చాలా కాలంగా బాధపడిపోయాడు. తనకు పెళ్లి చేయాలంటూ 2019లో పోలీస్ స్టే�
భారత కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని తాను నిన్న చేసిన డిమాండుకు ప్రజల నుంచి భారీగా మద్దతు వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని కోరిన కేజ్రీవాల్.. ఇవాళ దీనిప
2014లో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి చాలు అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ.. 2019 ఎన్నికల ప్రచారంలో.. దేశ సేవపై తనకు వ్యామోహం తీరలేదని, వీలైనంత ఎక్కువ కాలం ప్రధానిగా ఉంటానంటూ పరోక్షంగా తన మనసులోని కోరికను మోదీ వెల్లడించారు.
హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ‘‘దేశంలో హిందీ మాట్లాడేవారి కన్నా మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి భాషను ప
‘ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం.. ఆడబిడ్డలపై ఆర్థిక భారమా?’ అంటూ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? అంటూ ట్వీట్లు చేశారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఆర్థిక సా�