Modi

    ముఖ్యమంత్రులనే ఉరికించాం..మిమ్మల్ని ఉరికించడం లెక్క కాదు : మంత్రి కేటీఆర్

    March 6, 2021 / 04:06 PM IST

    బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.

    కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

    March 5, 2021 / 04:52 PM IST

    

    విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదు: కేటీఆర్ విమర్శలు

    March 5, 2021 / 03:05 PM IST

    

    ప్రధాని మోడీపై ఆజాద్ ప్రశంసలు

    February 28, 2021 / 06:16 PM IST

    Ghulam Nabi Azad శనివారం జమ్మూలో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్ లో గాంధీల నాయకత్వ విధానాన్ని ప్రశించిన జీ-23గా పిలువడే అసమ్మతి సీనియర్ కాంగెస్ నేతలతో కలిసి వేదిక పంచుకున్న కాంగ్రెస్ లీడర్ ఆజాద్ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపి�

    మార్చి 5న రాష్ట్ర బంద్

    February 27, 2021 / 03:58 PM IST

    andhra pradesh bandh on march 5th: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5న రాష్ట్ర బంద్‌ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతివ్వాలని సమితి నాయకులు కోరారు. రాష్ట్రంలోని అన్ని వాణిజ్య, వ్యాపార స

    ఈసీపై మమత ఫైర్..మోడీ సలహా మేరకే బెంగాల్ లో 8దశల్లో ఎన్నికలని ప్రకటించారా?

    February 26, 2021 / 08:52 PM IST

    mamata benerjee నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు,ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.అయితే, బెంగాల్ లో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ చేసిన ప్రకటనపై మమత తీవ్ర ఆగ్రహం వ్�

    7PM టాప్ న్యూస్

    February 25, 2021 / 08:31 PM IST

    20 Minutes 20 News : 1. గుణపాఠం నేర్చుకున్నానన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుడుపల్లిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కుప్పం విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్ల�

    మోడీ..ఉద్యోగమివ్వు..దద్దరిల్లుతున్న ట్విట్టర్

    February 25, 2021 / 07:22 PM IST

    modi దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తంమీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా..వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత

    రాహుల్ గాంధీ స్విమ్మింగ్.. వీడియోలు వైరల్

    February 25, 2021 / 04:25 PM IST

    Rahul Gandhi Jumps : ఎప్పుడూ పాలిటిక్స్‌తో బిజీగా ఉండే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అప్పుడప్పుడు సరదాగా కొన్ని పనులు చేస్తూ వార్తాల్లో నిలుస్తారు. కేరళలో పర్యటిస్తున్న రాహుల్ స్విమ్మర్‌‌గా మారారు. మత్స్యకారులతో కలిసి ఆయన సముద్రం మధ్యలో ఈత కొట్టారు. మత్�

    మార్చి 7 లోగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు : మోడీ

    February 23, 2021 / 10:05 PM IST

    అసోం,కేరళ,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7లోగా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి క�

10TV Telugu News